Latest News
ఇప్పుడు ఎం సమాధానం చెబుతారు -చంద్రాబాబు
ఢిల్లీ భేటీతో బీజేపీ -వైస్ప్ బంధం మరో సారి బయటపడిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు . రెండు పార్టీల మధ్య బంధాన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. పీ ఏసి ఛైర్మన్ గా వుండి కేంద్రానికి బుగ్గన కోవర్టుగా మారడం సరి కాదన్నారు.అటు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని జగన్ చెప్పడం విడ్డురమ్మన్న సి ఎం ఇందుకు రూ . 20 వేల కోట్లు అవసరమవుతాయన్నారు .
No comments